Sunday, September 14, 2025

రాజస్థాన్‌లో కూలిపోయిన మిగ్-21 విమానం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

జైపూర్: రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో సోమవారం భారతీయ వైమానిక దళానికి చెందిన మిగ్–21 యుద్ధ విమానం కూలిపోయి ముగ్గురు పౌరులు మరణించారు. ఇంటిపై కూలిపోవడంతో ఇద్దరు మహిళలతో సహా ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. విమానం పైలట్ చిన్నపాటి గాయాలతో సురక్షితంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రుక్మణీ రయర్ తెలిపారు. హనుమాన్‌గఢ్‌కు చెందిన డబ్లీ ప్రాంతంలో మిగ్–21 విమానం కూలిపోయినట్లు కలెక్టర్ తెలిపారు.

Also Read: కేరళ బోటు ప్రమాదం… 22కు చేరిన మృతులు… ఒకే కుటుంబంలో 11 మంది

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News