Sunday, May 12, 2024

కంటైనర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడి ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు గ్రామంలో జరిగింది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పక్కింట్లో శృంగారం … నాకు నిద్రపట్టడం లేదు.. ట్విట్టర్‌లో లేఖ వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News