Tuesday, May 14, 2024

జాతీయ జల అవార్డుల్లో రాష్ట్రానికి 3 పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాలుగో జాతీయ జల అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి మూడు పురస్కాలు లభించాయి. జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురానికి అవార్డు వరించింది. జగన్నాథపురానికి కేంద్రం జలశక్తి శాఖ అవార్డు ప్రకటించింది. ఉత్తమ జిల్లా కేటగిరీలో ఆదిలాబాద్ కు మూడో స్థానం దక్కింది. ఉత్తమ సంస్థల విభాగంలో ఉర్దూ వర్సిటీకి రెండో స్థానం లభించింది. ఈ నెల 17న ఢిల్లీలో ఉపరాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులను ప్రధాన చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News