Friday, June 20, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 86,181 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,654 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లుగా ఉంది.

Also Read: వాట్సాప్ ల్లో అమ్మాయిలతో అశ్లీల వీడియోలు… ఎబివిపి లీడర్ అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News