Monday, May 13, 2024

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి 2023 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తుందని డిఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 15వ తేదిలోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News