Tuesday, May 14, 2024

వనపర్తిలో ఫుడ్‌పాయిజన్… 35 మంది విద్యార్థినుల పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

అమరచింతల: వనపర్తి జిల్లా అమరచింతల కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు లొనయ్యారు. ప్రస్తుతం విద్యార్థినులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 35 మంది విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: రివాల్వర్ తో కాల్చుకుని డిఐజి విజయ్ కుమార్ ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News