Friday, July 25, 2025

హరితోద్యమంలో నిరంతర భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పచ్చదనం పెంచే హరితోద్యమంలో ప్రతి ఒక్కరూ నిరంతరంగా భాగస్వాములు కావాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ కోరారు. ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మంగళవారం కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ మొక్కలను నాటారు. అనంతరం జగిత్యాల కలెక్టర్, వరంగల్ కలెక్టర్, వనపర్తి కలెక్టర్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఆయన విసిరారు. కార్యక్రమంలో కల్టెకరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News