Tuesday, September 16, 2025

ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఎయిమ్స్ ఆసుపత్రి 4వ అంతస్థు ఎండోస్కోపీ విభాగంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రోగులను సురక్షిత విభాగానికి తరలించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News