Sunday, May 12, 2024

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నెలలో గురుకుల పరీక్షలు ఉన్నాయని, ఒకే నెలలో అన్ని పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బందని అభ్యర్థులు ఆవేధన వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడిచేందుకు వెళ్తుండగా కళాశాల వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఘటనా స్థలం భయానకంగా మారింది.

Also Read: ‘భోళా శంకర్’ తీనుమారు సాంగ్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News