Friday, May 10, 2024

నెక్లెస్ రోడ్డులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వినాయక చవితి పండుగ సందర్భంగా నెక్లెస్ రోడ్డులోగల నిమజ్జన ఏర్పాట్లను బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్ తో కలిసి జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ పరిశీలించారు. ముందుగా పీపుల్స్ ప్లాజా, జల విహార్ వద్ద గల వెహికిల్ పార్కింగ్ స్థలం నెక్లెస్ రోడ్డుతో పాటు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం చేసే ప్రాంతాలను పరిశీలించారు.ఈ పర్యటనలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు, విక్రమ్ సింగ్ మాన్, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే. ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, జోనల్ ఎస్.ఈ రత్నాకర్, హెచ్‌ఎండిఏ ఎస్.ఇ పరంజ్యోతి, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డి సి పి, అడిషనల్ సి పి లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News