Wednesday, June 18, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలే..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం భక్తుల రద్దీ బాగా తగ్గడంతో  శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కేవలం మూడు గంటల సమయమే పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, సోమవారం 72,137 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 32,213 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News