Monday, May 27, 2024

వరల్డ్‌కప్ కొత్త టీమ్ ఖరారు

- Advertisement -
- Advertisement -

ముంబై: సొంత గడ్డపై జరిగే ప్రపంచకప్ కోసం మార్పులతో కూడిన కొత్త జట్టును గురువారం సెలెక్టర్లు ప్రకటించారు. సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌కు వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు లభించింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్‌కు స్థానం దక్కింది. టీమ్‌లో ఇదోక్కటే మార్పు. మిగిలిన ఆటగాళ్లు జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య,ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, షమీ, సిరాజ్, బుమ్రా, కుల్దీప్, శార్దూల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News