Saturday, July 26, 2025

ఎసిబి వలకు చిక్కిన బంజారాహిల్స్ సిఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాహిల్స్ సిఐ నరేందర్ ఎసిబి వలకు చిక్కాడు. సిఐ నరేందర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్టేషన్ లో ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి. అతడు గతంలో కూడా అవినీతి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News