Thursday, May 16, 2024

టిడిపిని ఎవరు కాపాడలేరు: అంబటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు చర్యలు కావని, అధారాలు ఉన్నాయి కాబట్టే సిఐడి విభాగం బాబును అరెస్ట్ చేసిందని అంబటి చెప్పారు. టిడిపి నాశనం అవ్వడానికి గల కారణం లోకేష్ అని దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ బలం ఉందని టిడిపికి మద్దతు ఇస్తున్నారని అంబటి ప్రశ్నించారు. టిడిపిని కాపాడటం ఎవరి తరం కాదన్నారు.

Also Read: దళిత యువకుడిపై జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ పిఎ దాడి…. వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News