Thursday, June 19, 2025

వివేకా హత్య కేసు… కోర్టుకు హాజరైన అవినాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. కోర్టు విచారణకు వైసిపి ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్, శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను సిబిఐ కోర్టు నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు చంచల్ గూడ జైల్లో ఉన్న ఉదయ్ కుమార్, శివశంకర్ రెడ్డిలను భారీ పోలీస్ బందోబస్తుతో కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ వాయిదా పడిన అనంతరం మళ్లీ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News