Sunday, May 12, 2024

సింగరేణి కార్మికులకు దసరా బోనస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. 42 వేల మంది కార్మికులకు రూ. 1.53 లక్షల చొప్పున బోనస్ ఇవ్వనుంది. దసరా బోనస్ గా రూ. 711 కోట్ల విడుదల చేసింది. ఒకటి, రెండు రోజుల్లో పండుగ అడ్వాన్సు కూడా చెల్లింపు చేయనుందని సింగరేణి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News