Sunday, May 19, 2024

ఎంఎల్‌సి కవిత కారును తనిఖీ చేసిన అధికారులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: కంటేశ్వర్ వద్ద ఎంఎల్‌సి కవిత కారును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీలకు ఎంఎల్‌సి కవిత పూర్తిగా సహకరించారు. ఆమె కారును పోలీసులు క్షణ్ణంగా తనిఖీ చేశారు. తనఖీలకు సహకరించిన ఎంఎల్‌సి కవితకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు తనిఖీలకు బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, నేతలు పూర్తిగా సహకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News