Sunday, May 12, 2024

న్యూజిలాండ్ 10 ఓవర్లకు 46/2

- Advertisement -
- Advertisement -

ముంబై: వన్డే ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ వరుసగా వికెట్లు వికెట్లు కోల్పోతోంది. 30 పరుగుల వద్ద కాన్వే(13)ఔట్ కాగా, ఇప్పుడు రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర (13) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వేసిన రెండు ఓవర్లలో షమి రెండు వికెట్లు తీశాడు. మంచి ఫామ్ లో ఉన్న రచిన్ వికెట్ పడడంతో భారత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. న్యూజిలాండ్ 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్ (4), డారిల్ మిచెల్(01) ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవడానికి న్యూజిల్యాండ్ కి 352 పరుగులు అవసరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News