Thursday, May 16, 2024

కోకాపేట్‌లో యువకుడు హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోకాపేట్‌లో యువకుడు హత్యకు గురయ్యాడు. నయన్ పహారియాపై రూబెల్ షేక్ అనే వ్యక్తి రాడ్డుతో దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తలపై బలంగా కొట్టడంతో చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News