Friday, June 20, 2025

భారత్ మార్కెట్ లోకి ఎల్‌జి వాష్‌టవర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ కన్స్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ భారతీయ మార్కెట్లోకి ఎల్‌జి వాష్‌టవర్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఎల్‌జి వాష్‌టవర్ గరిష్ట ధర రూ. 2.75 లక్షలుగా ఉంది. ఎల్‌జి ఇండియా ఎండి హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ, లాండ్రీ సొల్యూషన్స్ ప్రపంచంలో ఒక గొప్ప మైలురాయి ఎల్‌జి వాష్ టవర్ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News