Wednesday, September 17, 2025

ఎసిబి వలలో ఎస్ఈబీ అధికారి

- Advertisement -
- Advertisement -

ఒంగోలు: జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి పిటిషనర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా జూనియర్‌ అసిస్టెంట్‌ ను పట్టుకున్నారు. ఏసీబీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని రాజీవ్ నగర్ కు చెందిన స్వర్ణ మల్లిఖార్జునరావు భార్యకు చెందిన కారును ఎస్ ఈబీ సీజ్ చేశారు. మల్లిఖార్జునరావు కారును విడుదల చేసేందుకు ఫైల్‌ను ప్రాసెస్ చేయమని కోరగా, జిల్లా ఎస్‌ఈబీ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ కమ్ క్యాంపు క్లర్క్ సయ్యద్ ఫరూక్ అహ్మద్ పిటిషనర్ నుంచి రూ.8వేలు లంచం అడిగాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News