Friday, September 12, 2025

నిర్మిస్తుండగా కూలిన చర్చి: నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: నిర్మాణం చేస్తుండగా చర్చి కూలడంతో నలుగురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో జరిగింది. చర్చి పైకప్పు నిర్మిస్తుండగా కూలిపోవడంతో ఎనిమిది కూలీలులు చిక్కుకున్నారు. బయటకు తీసిన నలుగురు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News