Wednesday, May 15, 2024

తిరుమల అప్డేట్: రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 63,665 మంది భక్తులు దర్శించుకున్నారు. 18630 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News