Monday, May 20, 2024

అమెరికాలో యాదాద్రి వాసి అనుమానాస్పదంగా మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో వనస్థలిపురం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. టెక్సాస్ లోని ఆస్టిన్ లో లెక్కల కరుణాకర్ రెడ్డి దుర్మరణం చెందాడు. మంగళవారం అనుమానాస్పదస్థితిలో స్విమ్మింగ్ పూల్ లో కరుణాకర్ రెడ్డి మృతి చెందాడు. కరుణాకర్ రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాగా గుర్తించారు. ఆస్టిన్ లో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ లో కరుణాకర్ పని చేస్తున్నాడు. మృతికి గల కారణాలపై ఆస్టిన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News