Sunday, May 12, 2024

రామంతాపూర్ లో హోంగార్డు వేధింపులు… పక్కింటి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల రామంతాపూర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి విషం తాగిన అనంతరం ఉరేసుకున్నాడు. పొరుగింట్లో ఉండే హోంగార్డు నాగరాజు వేధించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ హత్య కేసులో హోంగార్డు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News