Tuesday, July 15, 2025

ముఖ్యమంత్రిని కలిసిన మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.  జూబ్లీహిల్స్ నివాసంలో సిఎంతో మేయర్ భేటీ అయ్యారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం, బల్దియా ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డితో మేయర్ చర్చించారు.

Video Player
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News