Tuesday, May 14, 2024

శ్రీవారిని దర్శించుకోవడానికి 14 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో వెంకన్న సర్వదర్శనానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సోమవారం శ్రీవారిని 64,741 మంది భక్తులు దర్శించుకోగా 24,667 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News