Thursday, May 9, 2024

తాండూరులో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులోని మర్వాడీ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరులోని రెండు కూలర్ల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. దుకాణాల్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని షాపు నిర్వహకుడు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News