Saturday, May 11, 2024

ఎసిబి వలలో ఖైరతాబాద్ వాటర్ వర్క్స్ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఎసిబికి చిక్కారు. ఖైరాతాబాద్ వాటర్ వర్క్స్ సిబ్బంది శుక్రవారం ఎసిబి వలకు చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ రాకేష్, పొరుగు సేవల సిబ్బంది సందీప్ ఎసిబికి చిక్కారు. పెండింగ్ బిల్లుల మంజూరుకు సిబ్బంది రూ. లక్ష డిమాండ్ చేశారు. అక్బర్ హుస్సేన్ నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News