Tuesday, May 21, 2024

సిఎం రేవంత్ రెడ్డి విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ప్రయాణం ఆలస్యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ముంబై వెళ్లనున్నారు. కానీ ఆయన ముంబయి పర్యటన ఆలస్యం కానుంది. విమానంలో సాంకేతిక లోపంతో సిఎం రేవంత్ పర్యటన ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు. గంట నుంచి విమానం కోసం ముఖ్యమంత్రి వేచిచూస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News