Tuesday, May 14, 2024

తాజా రాజకీయ పరిస్థితులపై సిఎం సమీక్ష

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నేతలతో వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం మల్కాజిగిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ లోని మల్కాజిగిరి నియోజకవర్గ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. లోక్ సభ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News