Wednesday, May 15, 2024

జీహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్లతో దాడి

- Advertisement -
- Advertisement -

ఫుట్ పాత్ పై కొబ్బరి బొండాలు విక్రయించవద్దన్నందుకు సిబ్బందిపై చిరు వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం రాజేంద్ర నగర్ లో ఫుట్ పాత్ పై కొబ్బరి బొండాలను విక్రంచవద్దని వ్యాపారికి జీహెచ్ఎంసీ సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిబ్బందిపై ప్యాపారి తన అనుచరులతో కలిసి రాళ్లతో దాడి చేశాడు.

ఈ ఘటనపై బాధిత సిబ్బంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి రాజేందర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News