Wednesday, June 11, 2025

పదో తరగతి ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఇవాళ విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేశామని విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ వెల్లడించారు. ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో విద్యార్థులు చూసుకోవచ్చని తెలిపారు. కాగా, ఎపిలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,473 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించగా… 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు, 1.02 లక్షల మంది ప్రైవేటుగా ఈ పరీక్షలను రాశారు.

 

పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News