Thursday, August 21, 2025

13 సీట్ల కోసం శివసేనలు ఢీ!

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఎన్నికల్లో ఒకదానితో మరోటి తలపడుతున్నాయి. షిండే శివసేన 15 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తుండగా, ఉద్ధవ్ థాక్రే శివసేన 13 సీట్లకు పోటీపడుతున్నది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రెండు శివసేన గ్రూపుల మధ్యే పోటాపోటీ ఉన్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News