Saturday, July 19, 2025

లోక్ సభ ‘డిప్యూటీ స్పీకర్’ అభ్యర్థిగా అయోధ్య ఎంపీ

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నది. కాగా విపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థిగా ఎవరిని ఎంచుకుందామనే విషయంలో కసరత్తు చేస్తోంది.  తృణమూల్ కాంగ్రెస్ అందుకు ఫైజాబాద్ నుంచి లోక్సభ కు ఎంపికైన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్ పేరును ప్రతిపాదించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News