Saturday, September 13, 2025

పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రుగఢ్ ఎక్స్ ప్రెస్

- Advertisement -
- Advertisement -

గోండా(ఉత్తర్ ప్రదేశ్): ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా జిల్లాలో గురువారం చండీగఢ్-దిబ్రగఢ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది(డీరైల్డ్) అని అధికారులు తెలిపారు. ఎవరైనా చనిపోయారా లేదా అనేది ఇంకా జిల్లా అధికారులు తెలుపాల్సి ఉంది.

పోలీసుల కథనం ప్రకారం దిబ్రుగఢ్ కు వెళుతున్న ప్యాసింజర్ ట్రెయిన్ తాలూకు కొన్ని బోగీలు మోతీగంజ్, ఝిలాహీ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పాయి. సీనియర్ రైల్వే అధికారులు, స్థానిక అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News