Thursday, September 11, 2025

పారిస్ ఓలింపిక్ కు 117 భారతీయ క్రీడాకారులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పారిస్ ఓలింపిక్ లో 117 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొంటారు. వారితో పాటు 140 ఇతర సహాయక సిబ్బంది సభ్యులు కూడా వెళతారు. అథ్లెటిక్స్, షూటింగ్, హాకీ, మల్ల యుద్ధం, బాక్సింగ్, సైలింగ్, టెన్నిస్, విలువిద్య ఇత్యాదుల్లో మన క్రీడాకారులు పాల్గొననున్నారు.

భారతీయ క్రీడాకారుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటక, పంజాబ్, హర్యాన, చండీగఢ్, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, ఝార్ఖండ్, సిక్కిం, మణిపుర్ రాష్ట్రాల నుంచి చాలా మందే పాల్గొంటున్నారు.

Indian Sports Contingent

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News