Tuesday, June 10, 2025

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ  రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎంఎల్ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని ఆయన  నివాసంలో కలిశారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని శుభలేఖ ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ప్రతిపక్ష పార్టీ ఎంఎల్ఏ అయినా ముఖ్యమంత్రిని కలిసి వివాహానికి ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News