మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రం, మండలంలోని గ్రామాలలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాయలం, ఎంపీడీవో కార్యాలయం, ఉన్నత పాఠశాల, ఐసిడిఎస్, ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయం, పీహెచ్సీ, పంచాయితీ సబ్ డివిజన్ కార్యాలయాల తోపాటు పలు రాజకీయ పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాలను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోమండల ప్రత్యేక అధికారి యాదయ్య, తహశీల్దార్ పి.జ్యోతి, ఎంపిడిఒ బాలాజీ, ఎంఇఒ తీపిరెడ్డి గోపాల్రెడ్డి, సిడిపిఒ జ్యోత్స,ఫైర్ ఆఫీసర్ భీముడు, ఎస్ఐ డి.నాగరాజు, మున్సిపల్ కమీషనర్ సతీష్ కుమార్, మండల వైధ్యాధికారి డాక్టర్ హేమంత్ కుమార్, ఎంపిఒ జనార్దన్రెడ్డి, ఎపిఒ కరుణాకర్, ఎపిఎం వెంకటేశ్వర్లు, నాయకులు వంగాల సత్యనారాయణ, అవిశెట్టి అవిలిమల్లు, డాక్టర్ జి.లక్ష్మీనర్సింహ్మారెడ్డి, గుండగోని రామచంద్రు, వెంకట్రెడ్డి, బయ్యని రాజు, తీపిరెడ్డి సోమిరెడ్డి, బి.వెంకటయ్య, పురుగుల వెంకన్న, వనం స్వామి,ఎర్రబెల్లి యాదయ్య, పోలినేని స్వామిరియుడు, ఆనందమ్మ, కారుపోతుల శ్రీనివాస్, అబ్దుల్ నభీ తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ ఆద్వర్యంలో……
మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పాత బస్టాండ్లో బిఆర్ఎస్ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను, బిఆర్ఎస్ జెండాలను ఆ పార్టీ నాయకులు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ,పట్టణ అద్యక్షులు పొన్నెబోయిన రమేష్, జంగ శ్రీను, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహ్మారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు కొణతం యాకూబ్రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్, ఆండ్ మానీటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు దాసరి తిరుమలేష్, నాయకలు గజ్జి మల్లేష్, మర్రి అనిల్కుమార్, మంచె గోవర్దన్, దబ్బెటి శైలజ, కొండా సోంమల్లు, పరమేష్, క్రాంతికుమార్రెడ్డి, నరేష్, ఇంద్రజ్యోతి, విద్యాసాగర్, వెంకన్న, అమరేందర్, సాయికుమార్, ఇంద్రశేఖర్, మత్యగిరి, నవీన్, లక్ష్మణ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Telangana formation day Mothkur
Telangana formation day Mothkur
Telangana formation day Mothkur