- Advertisement -
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజులోనే శ్రీవారిని 88,257 మంది భక్తులు దర్శించుకోగా, 45,068 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లుగా నమోదైంది.
- Advertisement -