- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా జెఎన్ ఫార్మా సిటీలో విషాదం నెలకొంది. ఎస్ఎస్ ఫార్మా ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర విష వాయువులు లీకై ముగ్గురు మృతి చెందారు. మృతులు చంద్రశేఖర్, కుమార్, భైసాల్గా గుర్తించారు. మృతదేహాలను కెజిహెచ్ మార్చురీకి తరలించారు.
- Advertisement -