- Advertisement -
గద్వాల్: జోగుళాంబ గద్వాల జిల్లాలో మేఘాలయ తరహా మర్డర్ వెలుగులోకి వచ్చింది. గత నెల 17న కర్నూలుకు చెందిన యువతిని తేజేశ్వర్ పెళ్లి చేసుకున్నాడు. తేజేశ్వర్ హత్య వెనుక భార్య ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలులోని ఓ బ్యాంకు మేనేజర్ పాత్ర ఉందని బంధువులు ఆరోపిస్తున్నారు. భర్తను అడ్డు తొలగించుకునేందుకు బంధువులు హత్య చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భర్తతో కాపురం చేయడం ఇష్టంలేకపోతే వెళ్లిపోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -