Monday, June 23, 2025

కూకట్ పల్లిలో వేధింపులతో నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. కెపిహెచ్ బిలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు పూజితతో ఏప్రిల్‌ 16న వివాహం చేసుకుంది. అదనపు కట్నం తీసుకురావాలని పూజితను భర్త శ్రీనివాస్‌ వేధించాడు. నవ వధువు పూజిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వధువు కుటుంబం ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్‌తో పాటు అత్తింటివారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News