- Advertisement -
హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థలు, హోంశాఖకు మాత్రమే ట్యాపింగ్ కు అనుమతి ఉంటుందని అని సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ తెలిపారు. హోం సెక్రటరీ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయరాదని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వంలో (BRS Govt) అధికార దుర్వినియోగం జరిగిందని, అనుమతి లేకుండా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని జెడి లక్ష్మీనారాయణ విమర్శించారు.
- Advertisement -