Sunday, June 29, 2025

శవం మా పరిధిలోకి రాదంటూ పోలీసుల వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శవం ముందు రెండు పోలీస్ స్టేషన్ల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ లో శ్రీకాంత్ అనే వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందాడు. మద్యం మత్తులో మామ అల్లుళ్ళ మధ్య జరిగిన గొడవ రూమ్ లోకి వెళ్లి శ్రీకాంత్ ఉరి వేసుకున్నారు. ఘటనా స్థలానికి అత్తపూర్ పోలీసులతో పాటు బహదూర్ పూర్ పోలీసులు చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదంటూ అత్తాపూర్ బహదూర్ పూర్ పోలీసుల మధ్య వాదన చోటుచేసుకుంది. దీంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంటి అడ్రస్ ఆధారంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే పిఎస్ కే వస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ మాత్రం తెలియకుండా పోలీసులు ఎలా వాదన చేసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News