- Advertisement -
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పది కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న 67,767 మంది భక్తులు దర్శించుకోగా 25,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -