- Advertisement -
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ప్రమాదం తప్పింది. డిజిల్ ట్యాంకు కంటైనర్ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న లారీ దగ్ధమైంది. లారీ నడుపుతున్న డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
Also Read : మూగ బాలికపై సామూహిక అత్యాచారం
- Advertisement -