- Advertisement -
వచ్చే నెల మూడో తేదీన నిర్వహించతలపెట్టిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఆదివారం మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలుసుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యధావిధిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ ముఖ్యమంత్రికి వివరించారు.
Also Read: ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం
- Advertisement -