Wednesday, September 17, 2025

మద్యం మత్తులో వ్యక్తి వీరంగం

- Advertisement -
- Advertisement -

నవీపేట్ : మండల కేంద్రంలో గురువారం మద్యం మత్తులో ఒ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… దంగిగుంట గ్రామానికి చెందిన కెతావత్ రెడ్ల అలియాస్ రాజేష్ మద్యం మత్తులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడన్నారు. అతనిపై కేసు నమోదు చేసి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News