Saturday, May 17, 2025

అభిమన్యు ఔట్….. ఇండియా-బి 34/1

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఎ, ఇండియా-బి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-బి జట్టు 15 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 13 పరుగులు చేసి ఆవేశ్‌ఖాన్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(20), ముషీర్ ఖాన్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News